Exclusive

Publication

Byline

Investments in Telangana : తెలంగాణకు భారీ పెట్టుబడులు వచ్చాయి.. వివాదాలు వద్దు : సీఎం రేవంత్

భారతదేశం, జనవరి 28 -- దావోస్ పర్యటనతో లక్షా 80 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టేలా మన రాష్ట్రం ఆకర్షించగలిగిందని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పారు. సచివాలయంలో... Read More


Vikarabad : ఎకో టూరిజం అభివృద్ధి.. ఎక్స్‌పీరియం పార్క్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

భారతదేశం, జనవరి 28 -- ఒక మంచి ఎకో టూరిజం పార్క్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. వికారాబాద్ సమీపంలో ఎక్స్‌పీరియం పార్క్‌ను ప్రారంభించిన సీఎం.. ప్రజా ప్రభుత్వ... Read More


KTR Thanks to CBN : ధన్యవాదాలు చంద్రబాబు గారూ.. మీ పాత శిష్యుడికి అవగాహన కల్పించండి : కేటీఆర్

భారతదేశం, జనవరి 28 -- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఏపీ సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రగతిని సాధించిందని గుర్తించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కానీ.. ప్రస్తుత... Read More


BJP Comments on Gaddar : గద్దర్‌పై ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

భారతదేశం, జనవరి 28 -- గద్దర్‌పై ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గద్దర్‌ను ఎల్‌టీటీ ప్రభాకరన్‌, నయీమ్‌‌లతో పోల్చారు. రాజ్యాంగాన్ని విశ్వసించని గద్దర్‌కు పద్మ పురస్క... Read More


TG Fake Currency : నిజామాబాద్ నుంచి ఖమ్మం వరకు.. తెలంగాణలో పెరుగుతున్న దొంగనోట్ల దందా!

భారతదేశం, జనవరి 28 -- ఈ కాలం యువత రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావాలని కలలు కంటోంది. అందుకోసం అక్రమ మార్గాలను ఎంచుకుంటోంది. వాటిల్లో ప్రధానమైంది దొంగనోట్ల దందా. దీంట్లో చిక్కుకొని ఇప్పటికే చాలామంది కటక... Read More


Anantapur Crime : హీటెక్కిన రాప్తాడు రాజకీయం.. తోపుదుర్తి మహేష్ మరణంపై అనుమానం.. పరిటాల శ్రీరామ్ ఏమన్నారు?

భారతదేశం, జనవరి 27 -- రాప్తాడు రాజకీయాలు మళ్లీ టాక్ ఆఫ్ ది ఏపీగా మారాయి. రైలు పట్టాలపై ఓ యువకుడు శవమై కనిపించడం.. దీనికి కారణం మాజీ ఎమ్మెల్యే సోదరుడని టీడీపీ ఆరోపించడంతో రాజకీయం హీటెక్కింది. మృతుడి తం... Read More


TGSRTC Employees : నాలుగేళ్ల తర్వాత తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్.. కారణాలు ఇవే!

భారతదేశం, జనవరి 27 -- తెలంగాణ ఆర్టీసీ కార్మికులు మళ్లీ సమ్మె బాట పట్టడానికి రెడీ అయ్యారు. దీనికి సంబంధించి సంస్థ ఎండీకి నోటీసు ఇవ్వాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. ఈ మేరకు సోమవారం బస్ భవన్‌లో సమ్మె న... Read More


TG Welfare Schemes : ఇందిరమ్మ ఇండ్లు.. రేషన్ కార్డులు.. అప్పుడే మొదలైన లంచాల పర్వం!

భారతదేశం, జనవరి 27 -- ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఓ అవినీతి అధికారి లంచం తీసుకుంటుండగా ఏసీబీ పట్టుకుంది. ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారిని సత్తుపల్లి 32వ వార్డు ఆఫీసర్ నల్లంటి ... Read More


Nizamabad : నక్సలిజం మాయమైపోతోంది.. ఇండియన్ ఆర్మీ పిలుస్తోంది.. ఈ గ్రామం ఎంతో ప్రత్యేకం!

భారతదేశం, జనవరి 27 -- తెలంగాణ ప్రాంతంలో 1980-90 మధ్య నక్సలిజం ప్రభావం ఎక్కువగా ఉండేది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చాలా ఎక్కువ. ఆ సమయంలో ఎందరో విప్లవ సాహిత్యానికి ఆకర్షితులై.. కుటుంబాన్ని, భవిష్... Read More


Hyderabad : లెహంగా పేరిట మోసం.. అత్యాశే సైబర్ నేరగాళ్లకు ఆయుధం.. జాగ్రత్తగా ఉండాలంటున్న పోలీసులు!

భారతదేశం, జనవరి 27 -- అమాయకులే టార్గెట్‌గా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రతీ సందర్భాన్ని తమకు అవకాశంగా మలుచుకుంటున్నారు. ఇటీవల జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా పలు సంస్థలు ఆఫర్లు ప్రకటించాయి. దీన... Read More